8 నిత్యం పఠించాల్సిన మంత్రాలు మరియు వాటి ప్రాముఖ్యత
మన హిందూ సనాతన సాంప్రదాయం లో మనకు మన ఋషులు మునులు మన దైవాలకు సంబంధించి ఎన్నో మంత్రాలను అందించారు . ప్రతి దేవత మంత్రం లో ఒక అపారమయిన శక్తి దాగి ఉంటుంది వాటిని ప్రతినిత్యం పద్ధతి ప్రకారం పఠించడం వల్ల మనకు ఆ దైవానికి సంబందించిన అనుగ్రహం వస్తుంది ..Learn Nitya Parayana Slokas In Telugu ఇక్కడ మనం ప్రతినిత్యం పఠించాల్సిన 8 మంత్రాలను తెలుసుకుందాం . 1. ఓం నమః శివాయ…
